ప్రధాన మంత్రి తో సమావేశమైన పసిఫిక్ పెన్షన్ అండ్ ఇన్ వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూట్ కు చెందిన ప్రతినిధి వర్గం
November 06th, 08:06 pm
పసిఫిక్ పెన్షన్ అండ్ ఇన్ వెస్ట్మెంట్ (పిపిఐ) ఇన్స్టిట్యూట్ కు చెందిన ఒక ప్రతినిధి వర్గం ఆ సంస్థ అధ్యక్షుడు శ్రీ లయనెల్ సి. జాన్ సన్ నాయకత్వంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమైంది.