పి. పరమేశ్వరన్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

February 09th, 07:02 pm

చిరకాల అనుభవం కలిగిన సామాజిక కార్యకర్త శ్రీ పి. పరమేశ్వరన్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.