ప్రముఖ నేపథ్య గాయకుడు శ్రీ పి. జయచంద్రన్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

January 10th, 09:39 am

ప్రముఖ నేపథ్య గాయకుడు శ్రీ పి. జయచంద్రన్ మృతికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన వివిధ భాషల్లో శ్రావ్యంగా పాడిన పాటలు భావి తరాల వారి మనసులనూ చూరగొంటూనే ఉంటాయి అని ప్రధాని అన్నారు.