కజకిస్థాన్‌ ప్రధానమంత్రితో సమావేశమైన భారత ప్రధాని

February 18th, 06:46 pm

భారతదేశం నిర్వహిస్తోన్న ‘ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలో కజకిస్థాన్ ప్రధాన మంత్రి శ్రీ ఓల్షాజ్ బెక్టెనోవ్‌తో సమావేశమయ్యారు.