Cabinet approves Nutrient Based Subsidy (NBS) rates for Kharif Season, 2026 (from 01.04.2026 to 30.09.2026) on Phosphatic and Potassic (P&K) fertilizers

April 08th, 04:18 pm

The Union Cabinet chaired by PM Modi has approved proposal of the Department of Fertilizers for fixing the Nutrient Based Subsidy (NBS) rates for KHARIF Season, 2026 on Phosphatic and Potassic (P&K) fertilizers. The tentative budgetary requirement for Kharif season 2026 would be around Rs.41,533.81 crore. This will ensure availability of fertilizers to farmers at subsidized, affordable and reasonable prices.

రబీ సీజను 2025- 26కు ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై పోషకాధారిత రాయితీ రేట్లను ఆమోదించిన మంత్రివర్గం

October 28th, 03:14 pm

రబీ సీజను 2025-26కు (01.10.2025 నుంచి 31.03.2026 వరకు వర్తించే) ఫాస్ఫేట్, పొటాష్ (పీ అండ్ కే) ఎరువులపై పోషకాధారిత రాయితీ (ఎన్‌బీఎస్) రేట్లను ఖరారు చేయాలన్న ఎరువుల విభాగం ప్రతిపాదనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. దీనికి తాత్కాలికంగా సుమారు రూ.37,952.29 కోట్ల మేరకు నిధులను బడ్జెటు నుంచి సమకూర్చాల్సి ఉంటుంది. ఇది ఖరీఫ్ సీజను 2025కు అవసరమైన బడ్జెటు నిధుల కన్నా, దాదాపు రూ.736 కోట్లు ఎక్కువ.

2025 ఖరీఫ్ సీజన్లో (01.04.25 - 30.09.25) ఫాస్ఫరస్, పొటాష్ (పీ అండ్ కే) ఎరువులకు పోషక ఆధారిత సబ్సిడీ(ఎన్బీఎస్) రేట్లను అందించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం

March 28th, 04:11 pm

2025 ఖరీఫ్ సీజన్లో (01.04.25-30.09.25) ఫాస్ఫరస్, పొటాష్ (పీ అండ్ కే) ఎరువులకు పోషక ఆధారిత సబ్సిడీ(ఎన్బీఎస్) రేట్లను అందించాలన్న ఎరువుల శాఖ ప్రతిపాదనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ ఏడాది రబీ సీజన్ (01.10.2024 నుంచి 31.03.2025 వరకు) కోసం ఫాస్ఫేట్, పొటాష్ (పి అండ్ కె) ఎరువులపై పోషకాధారిత రాయితీ (ఎన్‌బిఎస్) రేట్లను ఆమోదించిన మంత్రివర్గం

September 18th, 03:14 pm

ఈ ఏడాది రబీ సీజన్ (01.10.2024 నుంచి 31.03.2025 వరకు) కోసం ఫాస్ఫాట్, పొటాష్ (పి అండ్ కె) ఎరువులపై పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌బిఎస్) రేట్లను ఖరారు చేయాలన్న రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

ఫాస్ఫేటిక్ మరియు పొటాసిక్ (పి&కె ) ఎరువులపై రబీ సీజను 2023-24 కు (అనగా 01.10.2023మొదలుకొని 31.03.2024 వరకు) గాను పోషక పదార్థాల ఆధారిత సబ్సిడీ (ఎన్ బిఎస్) ధరల కు ఆమోదాన్ని తెలిపిన మంత్రిమండలి

October 25th, 03:17 pm

రబీ సీజను 2023-24 కు (అనగా 01.10.2023 మొదలుకొని 31.03.2024 వరకు) ఫాస్ఫేటిక్ , ఇంకా ఫొటాసిక్ (పి&కె) ఎరువుల పై పోషక పదార్థాల ఆధారిత సబ్సిడీ (ఎన్ బిఎస్) ధరల ను ఖరారు చేయడం కోసం ఎరువుల విభాగం చేసిన ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలియజేసింది.