కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళల బాక్సింగ్ క్రీడ లో 48 కిలోలవిభాగం లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు నీతు ఘణ్ ఘస్ గారి కి అభినందన లు తెలిపినప్రధాన మంత్రి

August 07th, 06:01 pm

కామన్ వెల్థ్ గేమ్స్, 2022 లో మహిళ ల బాక్సింగ్ క్రీడ లో 48 కిలో ల విభాగం లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు నీతు ఘణ్ ఘస్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు