సంత్ నిరంజన్ దాస్ జీతో ప్రధానమంత్రి భేటీ

February 01st, 07:21 pm

శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ జయంతి ఈ రోజు.. ఈ విశిష్ట సందర్భంగా సంత్ నిరంజన్ దాస్ జీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌లో సమావేశమయ్యారు. సమాజానికి ఆయన అందించిన స్ఫూర్తిదాయకమైన సేవకు గుర్తింపుగా పద్మ శ్రీ పురస్కారంతో ఆయనను ఇటీవలే గౌరవించారు’’ అని శ్రీ మోదీ అన్నారు.