షహీదాబాద్ ఆర్ఆర్టీఎస్ నుంచి న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ వరకూ నమో భారత్ రైలులో ప్రయాణం సందర్భంగా విద్యార్థులు, లోకోపైలట్లతో ప్రధాని సంభాషణ

January 05th, 08:50 pm

అవరోధాలను బద్దలు గొడుతూ, మన భవితను రూపుదిద్దుకుంటున్నాం.

నమోభారత్ రైలులో విద్యార్థులు, లోకో పైలట్లతో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ సంభాషణ నా యువ స్నేహితుల అద్భుత ప్రతిభ నాలో నూతన శక్తిని నింపింది: పీఎం

January 05th, 08:48 pm

సాహిబాబాద్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ వరకు నమో భారత్ రైలులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో తనకు వివిధ చిత్రలేఖనాలు, కళాకృతులను బహుమతిగా ఇచ్చిన యువ మిత్రులతో సంభాషించారు.

ఢిల్లీలో రూ.12,200 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

January 05th, 12:15 pm

రూ. 12,200 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ప్రాంతీయ రవాణా అనుసంధానాన్ని మెరుగుపరిచి, ప్రయాణాన్ని సులభతరం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. సాహిబాబాద్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ నుంచి న్యూ అశోక్ ‌నగర్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ వరకు నమో భారత్ రైల్లో ప్రధానమంత్రి ప్రయాణించారు.

పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి చేతులమీదుగా జనవరి 5న ఢిల్లీలో ప్రారంభించడంతోపాటు శంకుస్థాపన: విలువ రూ. 12,200 కోట్లకు పైనే

January 04th, 05:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 5న మధ్యాహ్నం సుమారు 12 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఢిల్లీలో అనేక అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతోపాటు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల విలువ రూ.12,000 కోట్లకు పైనే. ప్రధాని దాదాపుఉదయం 11 గంటల 15 నిమిషాల వేళలో నమో భారత్ రైలులో సాహిబాబాద్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ వరకు ప్రయాణించనున్నారు.