ఆంధ్రప్రదేశ్లోని జాతీయ రహదారి ఎన్హెచ్-67లోని బద్వేల్-గోపవరం గ్రామం నుంచి ఎన్హెచ్-16లోని గురువిందపూడి వరకు 4 లేన్ల బద్వేల్-నెల్లూరు రహదారిని డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో చేపట్టేందుకు ఆమోదం తెలిపిన కేబినెట్
May 28th, 03:53 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ. 3653.10 కోట్ల వ్యయంతో ఎన్హెచ్ 67లో 108.134 కి.మీ పొడవున 4 లేన్ల బద్వేల్-నెల్లూరు కారిడార్ నిర్మించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దీనిని డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో చేపట్టనున్నారు.ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు లో ఒక జన సభ ఏర్పాటైన సందర్భం లో జరిగినదుర్ఘటన ప్రాణ నష్టాని కి దారితీయడం పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
December 29th, 10:00 am
ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా లో ఏర్పాటైన ఒక జన సభ సందర్భం లో జరిగిన దుర్ఘటన కారణం గా ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.