జల సంరక్షణపై అవగాహన కల్పనకు ప్రధానమంత్రి పిలుపు

June 17th, 09:52 pm

వర్షపు నీటి సంరక్షణపై వీధి నాటకం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్ జిల్లా నెహ్రూ యువక కేంద్ర స్వచ్ఛంద కార్యకర్తలు చేసిన ప్రయత్నాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.