సార్థక్-పీడీఎస్ అనే ప్రధాన పథకం కింద ఉన్న రెండు ఉప పథకాలు.. (i) ‘ఎన్ఎఫ్ఎస్ఏ కింద అంతర్గత ఆహార ధాన్యాల రవాణా- ఎఫ్పీఎస్ డీలర్ల మార్జిన్ కోసం రాష్ట్ర సంస్థలకు సహాయం’ (ii) ‘ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతికత ద్వారా ఆధునికీకరణ- సంస్కరణల పథకాలను (స్మార్ట్ పీడీఎస్)’ విలీనం చేసి కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
May 27th, 02:53 pm
‘సార్థక్ పీడీఎస్’ను (స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్-ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడీఎస్) ఒక ప్రధాన పథకంగా (అంబ్రెల్లా స్కీమ్) కొనసాగించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం అవార్డు కాలంలో రూ. 25,530 కోట్ల కేంద్ర ప్రభుత్వ వాటాతో ఈ పథకాన్ని కొనసాగించనున్నారు.2023-24 మార్కెటింగ్ సీజన్ కి గాను ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలకు కేంద్ర కాబినెట్ ఆమోదం
June 07th, 05:35 pm
ప్రధాని అధ్యక్షతన ఈరోజు జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం 2023-2024 మార్కెటింగ్ సీజన్ కు గాను ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలకు ఆమోదం తెలియజేసింది.ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై )ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది (అక్టోబర్ 2022-–డిసెంబర్ 2022)
September 28th, 04:06 pm
2021లో ప్రధానమంత్రి చేసిన ప్రజానుకూల ప్రకటన ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ కింద అదనపు ఆహార భద్రతను విజయవంతంగా అమలు చేయడం కోసం, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ( ఫేజ్ 7) కోసం పొడిగింపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 3 నెలల వ్యవధి అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ 2022 వరకు ధాన్యం ఇస్తారు. వివిధ కారణాల వల్ల కోవిడ్ క్షీణత అభద్రతపై ప్రపంచం పోరాడుతున్న తరుణంలో, భారతదేశం తన బలహీన వర్గాలకు ఆహార భద్రతను విజయవంతంగా నిర్వహిస్తోంది. అదే సమయంలో సామాన్యులకు లభ్యత స్థోమత ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది.ప్రభుత్వ పథకాలలో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
April 08th, 03:58 pm
డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్ ), ప్రధాన మంత్రి పోషణ్ శ క్తి నిర్మాణ్ - పిఎమ్ పోషణ్ [పూర్వ మ ధ్యాహ్న భోజన ప థ కం -ఎండిఎమ్ ) ఇంకా భార త ప్ర భుత్వానికి చెందిన ఇతర సంక్షేమ ప థకాల (ఓడబ్ల్యుఎస్ ) ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్ర కేంద్ర పాలిత ప్రాంతాల లో 2024 నాటికి దశల వారీగా పోషక విలువలు కలిగిన (ఫోర్టిఫైడ్ )బియ్యాన్ని సరఫ రా చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న్ యోజన’ కు చెందిన గుజరాత్ లబ్ధిదారుల తో ఆగస్టు 3 న సమావేశం కానున్న ప్రధాన మంత్రి
August 01st, 09:28 pm
గుజరాత్ లోని ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న్ యోజన’ లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021వ సంవత్సరం ఆగస్టు 3 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు.