శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్టు స్వామీజీలను కలిసిన ప్రధాని

January 23rd, 04:02 pm

వ‌ర్కాల‌లోని శివ‌గిరి మ‌ఠంలో శ్రీ నారాయ‌ణ ధ‌ర్మ సంఘం ట్రస్టు స్వామీజీల‌తో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారు.