నవంబర్ 9న డెహ్రాడూన్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి

November 08th, 09:26 am

నవంబర్ 9న మధ్యాహ్నం 12:30 గంటలకు డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు (రజత మహోత్సవం) పూర్తైన సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా స్మారక తపాలా బిళ్లను కూడా విడుదల చేసి, సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు.

నైనీతాల్ లో కారు నీటి ప్రవాహం లోకొట్టుకుపోయిన ఘటన కారణం గా ప్రాణ నష్టం వాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

July 08th, 08:39 pm

ఉత్తరాఖండ్ లోని నైనీతాల్ లో ఒక కారు నీటి ప్రవాహం లో కొట్టుకుపోయిన ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.