ప్రధాని మోదీ నాగర్‌కోయిల్ రోడ్‌షోకు భారీ స్పందన, తమిళనాడు వ్యాప్తంగా బీజేపీ-ఎన్డీఏకు పెరుగుతున్న మద్దతుకు సంకేతం

April 15th, 05:32 pm

తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన రోడ్‌షోలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ అఖండ స్పందన, బీజేపీ-ఎన్డీఏ సమ్మిళిత పాలనకు పెరుగుతున్న ఆమోదాన్ని ప్రతిబింబించడంతో పాటు, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ వాతావరణాన్ని కూడా సూచిస్తోంది.

జనవరి 23న కేరళలో పర్యటించనున్న ప్రధానమంత్రి

January 22nd, 02:23 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 23న కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తిరువనంతపురంలో ఉదయం 10.45 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయడంతోపాటు కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగిస్తారు.