కవిశ్రీ మునవ్వర్ రాణా యొక్క కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

January 15th, 12:20 pm

కవి శ్రీ మునవ్వర్ రాణా ఈ రోజు న మరణించిన సందర్భం లో సంతాపాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.