Let’s take a pledge together — Bihar will stay away from Jungle Raj! Once again – NDA Government: PM Modi in Chhapra

October 30th, 11:15 am

In his public rally at Chhapra, Bihar, PM Modi launched a sharp attack on the INDI alliance, stating that the RJD-Congress bloc, driven by vote-bank appeasement and opposed to faith and development, can never respect the beliefs of the people. Highlighting women empowerment, he said NDA initiatives like Drone Didis, Bank Sakhis, Lakhpati Didis have strengthened women across Bihar and this support will be expanded when NDA returns to power.

This election will bring RJD-Congress their biggest defeat ever, and NDA’s biggest victory: PM Modi in Muzaffarpur, Bihar

October 30th, 11:10 am

PM Modi addressed a massive public meeting in Muzaffarpur, Bihar and began by saying that this was his first public meeting after the Chhath Mahaparv. He said Chhath is the pride of Bihar and the nation, a festival celebrated across India and even around the world. PM Modi also launched a campaign to promote Chhath songs across the nation. He said, “The public will choose the best tracks, and their creators will be awarded - boosting the preservation of Chhath tradition.”

PM Modi’s grand rallies electrify Muzaffarpur and Chhapra, Bihar

October 30th, 11:00 am

PM Modi addressed two massive public meetings in Muzaffarpur and Chhapra, Bihar. Beginning his first rally, he noted that this was his first public meeting after the Chhath Mahaparv. He said that Chhath is the pride of Bihar and of the entire nation—a festival celebrated not just across India, but around the world. PM Modi also announced a campaign to promote Chhath songs nationwide, stating, “The public will choose the best tracks, and their creators will be awarded - helping preserve and celebrate the tradition of Chhath.”

బీహార్లోని మోతీహారీలో స్వామి శక్తి శరణానంద సరస్వతిజీ మహారాజ్‌‌ను కలిసిన ప్రధాని

July 18th, 09:40 pm

బీహార్లోని మోతీహారీలో స్వామి శక్తి శరణానంద సరస్వతీజీ మహారాజ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దర్శించుకున్నారు. మహారాజ్ ఆశీస్సులు అందుకున్నారు. ఆయన ఆప్యాయత, ప్రేమ, మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

బీహార్లోని మోతీహారీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

July 18th, 11:50 am

ఈ పవిత్ర శ్రావణ మాసంలో నేను బాబా సోమేశ్వర నాథ్ పాదాలకు శిరసు వంచి ప్రణమిల్లుతున్నాను. ఆయన ఆశీర్వాదంతో బీహార్ ప్రజలందరికీ సుఖసంతోషాలు, శ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తున్నాను.

బీహార్లోని మోతీహారిలో రూ.7,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

July 18th, 11:30 am

బీహార్‌లోని మోతీహారీలో రూ.7,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా బాబా సోమేశ్వరనాథ్‌కు నమస్సులు అర్పిస్తూ.. బీహార్ ప్రజల జీవితాల్లో సంతోషం, సంక్షేమం నిండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సభను ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగిస్తూ.. చరిత్ర గతిని మార్చిన భూమి... చంపారన్ అనీ, స్వాతంత్ర్యోద్యమ కాలంలో మహాత్మాగాంధీకి ఈ నేల కొత్త దిశను చూపించిందని చెప్పారు. ఈ నేల అందించిన స్ఫూర్తే ఇప్పుడు బీహార్ భవిష్యత్తును తీర్చిదిద్దుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సమావేశానికి హాజరైన వారికి, బీహార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

జులై 18న... బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి పర్యటన

July 17th, 11:04 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 18న బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఉదయం 11:30 గంటలకు బీహార్ లోని మోతీహారీలో రూ. 7,200 కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితమిస్తారు. అనంతరం, ఒక బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

జూన్ 20-21 తేదీల్లో ప్రధానమంత్రి బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పర్యటన

June 19th, 05:48 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 20-21 తేదీల్లో బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. జూన్ 20న మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీహార్‌లోని శివాన్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ప్రధానమంత్రి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

బీహార్‌లోని దిఘా మరియు సోనేపూర్‌లను కలుపుతూ గంగా నదిపై కొత్త 4.56 కి.మీ పొడవు, 6-లేన్ వంతెన నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం

December 27th, 08:29 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన ఆర్థిక వ్య‌వ‌హారాల కేబినెట్ క‌మిటీ ఈ రోజు 4556 మీ పొడవు, 6-లేన్ హై లెవెల్/ఎక్స్‌ట్రా డోస్డ్ కేబుల్ స్టేడ్ గంగా నది మీదుగా (ప్రస్తుతం ఉన్న పశ్చిమ భాగానికి సమాంతరంగా ఉన్న వంతెన) నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం దిఘా-సోనేపూర్ రైల్-కమ్ రోడ్ బ్రిడ్జ్) మరియు బీహార్ రాష్ట్రంలోని పాట్నా మరియు సరన్ (ఎన్ హెచ్-139 డబ్ల్యూ) జిల్లాలలో రెండు వైపులా ఈ పీ సీ మోడ్‌ విధానం లో ఉంటుంది.

బీహార్‌లోని మోతీహారిలో ఇటుకబట్టీ పేలుడులో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం

December 24th, 09:47 am

బీహార్‌లోని మోతిహారిలో ఇటుకబట్టీ పేలుడు సంఘటన వల్ల ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 వంతున పరిహారం అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

జంగిల్ రాజ్ కి ప్రవేశం ఉండదని బీహార్ ప్రజలు నిర్ణయించారు: ప్రధాని మోదీ

November 01st, 04:01 pm

బహహాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మొదటి దశలో ఉన్న పోకడలు బీహార్ ప్రజలు రాష్ట్రంలో జంగిల్ రాజ్ కోసం నో ఎంట్రీ బోర్డును ఏర్పాటు చేశారని స్పష్టంగా తెలుస్తుంది అని అన్నారు. కొనసాగుతున్న ఎన్నికలలో, నితీష్ జీ నాయకత్వంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి ప్రజలు తమ మనస్సును ఏర్పరచుకున్నారని ఆయన అన్నారు.

బీహార్‌లోని ఛప్రా, సమస్తిపూర్, మోతీహరి, బాగహాల్లో ప్రధాని మోదీ ప్రచారం

November 01st, 03:54 pm

తన ఎన్నికల ప్రచార కేళిని కొనసాగిస్తూ ప్రధాని మోదీ ఈ రోజు ఛప్రా, సమస్తిపూర్, మోతీహరి మరియు బగహాలో బహిరంగ సభలలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, “మొదటి దశ ఎన్నికల తరువాత నితీష్ బాబు బీహార్లో తదుపరి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని స్పష్టమైంది. ప్రతిపక్షం పూర్తిగా చిందరవందరగా ఉంది, కాని బీహార్ ప్రజలపై వారి నిరాశను వ్యక్తం చేయవద్దని నేను వారిని అడుగుతాను. ”అన్నారు.

ఒక వైపు ఎన్డీఏ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంది, మరోవైపు 'పరివార్ తంత్ర గట్బంధన్ ': ప్రధాని

November 01st, 03:25 pm

సమస్తిపూర్‌లో జరిగిన పోల్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ బీహార్‌లోని రైతుల కోసం 1000 మంది రైతు ఉత్పత్తి సంస్థలను (ఎఫ్‌పిఓ) ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. మా రైతులకు వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ .1 లక్ష కోట్ల నిధిని సృష్టించింది అని ఆయన అన్నారు.

బీహార్ యొక్క ముఖ్య లక్షణం అయిన అన్ని పరిశ్రమలు మరియు చక్కెర మిల్లులు మూసివేయబడాలని జంగిల్ రాజ్ చూసుకున్నారు: ప్రధాని

November 01st, 02:55 pm

కాంగ్రెస్-ఆర్జెడి కూటమి అధికారంలోకి వస్తే తిరిగి వస్తానని జంగిల్ రాజ్ కు వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించారు ప్రధాని మోదీ మోతీహరిలో తన పోల్ ర్యాలీలో. బీహార్ యొక్క ముఖ్య లక్షణం అయిన అన్ని పరిశ్రమలు మరియు చక్కెర మిల్లులు మూసివేయబడాలని జంగిల్ రాజ్ చూశారని ఆయన అన్నారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ మ‌రియు నేపాల్ ప్ర‌ధాని శ్రీ ఓలీ ల చేతుల మీదు గా ప్రారంభ‌మైన మోతిహారీ- అమ్‌లేఖ్ గంజ్ (నేపాల్) గొట్ట‌పు మార్గం

September 10th, 12:10 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌రియు నేపాల్ ప్ర‌ధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ కలసి ఒక సీమాంత‌ర పెట్రోలియ‌మ్ ఉత్ప‌త్తుల గొట్ట‌పు మార్గాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఈ రోజు న ప్రారంభించారు.

నేపాల్ ప్ర‌ధాని భార‌త‌దేశంలో ఆధికారిక ప‌ర్య‌ట‌న‌ కు విచ్చేసిన సంద‌ర్భంగా 2018 ఏప్రిల్ 7వ తేదీ న భార‌త‌దేశం- నేపాల్ సంయుక్త ప్ర‌క‌ట‌న‌

April 07th, 12:29 pm

భార‌తదేశ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆహ్వానాన్ని అందుకొని, నేపాల్ ప్రధాని మాన్య శ్రీ కె.పి. శర్మ ఓలీ 2018 ఏప్రిల్ 6- 7 తేదీల మ‌ధ్య‌ భార‌త‌దేశంలో ప‌ర్య‌టించేందుకు విచ్చేశారు.

Development Will Free Bihar from All It’s Problems: PM Modi

October 27th, 12:43 pm