ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘డిస్కస్ త్రో ఎఫ్-11’లో రజతం గెలిచిన మోను ఘంగాస్కు ప్రధాని అభినందన
October 27th, 12:27 am
ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘డిస్కస్ త్రో ఎఫ్-11’లో రజత పతకం సాధించిన మోను ఘంగాస్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. అతడి నైపుణ్యం, అంకిత భావం దేశంతోపాటు ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిదాయకమని ఆయన అభివర్ణించారు.ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల శాట్ పుట్ ఎఫ్11పోటీ లో కంచు పతకాన్ని శ్రీ మోనూ ఘణ్ ఘస్ గెలిచినందుకు అభినందన లు తెలిపిన ప్రధానమంత్రి
October 23rd, 01:16 pm
చైనా లోని హాంగ్ ఝోవు లో ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో భాగం గా జరిగిన పురుషుల షాట్ పుట్ ఎఫ్11 పోటీ లో కాంస్య పతకాన్ని శ్రీ మోనూ ఘణ్ ఘస్ గెలుచుకొన్నందుకు ఆయన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.