పురుషుల బాక్సింగ్ 57 కిలోల విభాగంలో కాంస్య పతక విజేత మొహమ్మద్‌ హసముద్దీన్‌కు ప్రధానమంత్రి అభినందనలు

పురుషుల బాక్సింగ్ 57 కిలోల విభాగంలో కాంస్య పతక విజేత మొహమ్మద్‌ హసముద్దీన్‌కు ప్రధానమంత్రి అభినందనలు

August 07th, 08:28 am

బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 పురుషుల బాక్సింగ్‌ 57 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత బాక్సర్‌ మొహమ్మద్‌ హసముద్దీన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.