బ్రిటన్ గౌరవ కింగ్ ఛార్లెస్ III తో ప్రధానమంత్రి భేటీ

July 24th, 11:00 pm

బ్రిటన్ రాజు గౌరవ ఛార్లెస్ IIIని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కలుసుకొన్నారు. రాజు గారి వేసవి నివాసం శాండ్రింఘమ్ ఎస్టేట్‌లో ఆయనతో ప్రధానమంత్రి సమావేశమయ్యారు.

భారత్, బ్రిటన్ వ్యాపారవేత్తలతో సమావేశమైన ఇరు దేశాల ప్రధానమంత్రులు

July 24th, 07:38 pm

చారిత్రాత్మక భారత్, బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై (సీఈటీఏ) సంతకం చేసిన తర్వాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ ఈ రోజు ఇరు దేశాల వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఆరోగ్యం, ఔషధాలు, రత్నాలు - ఆభరణాలు, వాహనాలు, ఇంధనం, తయారీ, టెలికాం, టెక్నాలజీ, ఐటీ, సరకు రవాణా, వస్త్రాలు, ఆర్థిక సేవల రంగాలకు చెందిన పరిశ్రమల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రంగాలు రెండు దేశాల్లో ఉపాధి కల్పన, సమగ్ర ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నాయి.

భారత్- బ్రిటన్ దార్శనికత 2035

July 24th, 07:12 pm

జూలై 24న జరిగిన సమావేశంలో “భారత్- బ్రిటన్ దార్శనికత 2035”ను ఇరు దేశాల ప్రధానమంత్రులు ఆమోదించారు. రెండు దేశాలు తమ పూర్తి సామర్థ్యాన్ని వాడుకునేలా చేసే వాణిజ్య ఒప్పందం కుదిరిన అనంతరం దీనికి ఆమోదం తెలపటం అనేది నాయకుల ఉమ్మడి నిబద్ధతను తెలియజేస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంతో పరస్పర వృద్ధి, శ్రేయస్సు కోసం ఉభయ దేశాలు కలిసి చేయనున్నాయి. వేగంగా మారుతోన్న ప్రస్తుత సమయంలో సుసంపన్న, సురక్షిత, సుస్థిర ప్రపంచాన్ని రూపొందించేందుకు రెండు దేశాల సంకల్పాన్ని ఈ ఒప్పందం తెలియజేస్తోంది.

బ్రిటన్ ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం

July 24th, 04:20 pm

ముందుగా, ఆత్మీయ స్వాగతం, ఆతిథ్యం ఇచ్చిన ప్రధానమంత్రి స్టార్మర్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన విజయాన్ని ఈ రోజు సూచిస్తుంది. అనేక సంవత్సరాలు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాల తర్వాత మన రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం ఈ రోజు ఖరారైనందుకు సంతోషిస్తున్నాను.

India and the UK are laying the foundation for a new chapter in our shared journey: PM Modi

July 24th, 04:00 pm

During his official visit to the United Kingdom, PM Modi met with the UK PM Keir Starmer. The two leaders held a one-on-one meeting as well as delegation level talks and welcomed the signing of the historic India-UK Comprehensive Economic and Trade Agreement (CETA). They reviewed the entire gamut of the bilateral relationship and adopted the India-UK Vision 2035.

బ్రిటన్ ప్రధానితో భారత ప్రధాని భేటీ

July 24th, 03:59 pm

బ్రిటన్‌లో ఈ నెల 23-24 తేదీల్లో అధికారిక పర్యటన సందర్భంగా ఆ దేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ కీర్ స్టార్మర్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు భేటీ అయ్యారు. బకింగ్‌హామ్‌షైర్‌లో ఉన్న చెకర్స్‌లోని బ్రిటన్ ప్రధాని నివాసానికి చేరుకున్న శ్రీ మోదీకి శ్రీ స్టార్మర్ హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. ఇరువురు నేతలూ ముఖాముఖి సమావేశంతోపాటు ప్రతినిధి బృంద స్థాయి చర్చలు నిర్వహించారు.

PM Modi arrives in London, United Kingdom

July 24th, 12:15 pm

Prime Minister Narendra Modi arrived in United Kingdom a short while ago. In United Kingdom, PM Modi will hold discussions with UK PM Starmer on India-UK bilateral relations and will also review the progress of the Comprehensive Strategic Partnership.

యునైటెడ్ కింగ్డమ్, మాల్దీవుల పర్యటనకు బయల్దేరే ముందు ప్రధాని ప్రకటన

July 23rd, 01:05 pm

భారత్, యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇటీవలి కాలంలో గణనీయమైన పురోగతిని సాధించింది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, రక్షణ, విద్య, పరిశోధన, సుస్థిరత, ఆరోగ్యం, ప్రజా సంబంధాలు తదితర రంగాల్లో మన సహకారం విస్తరించింది. గౌరవ ప్రధాని సర్ కీర్ స్టార్మర్‌తో జరిపే సమావేశంలో రెండు దేశాల్లోనూ సంక్షేమాన్ని, వృద్ధిని, ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే అవకాశం లభిస్తుంది. ఈ పర్యటనలో గౌరవ కింగ్ ఛార్లెస్ IIIతో సమావేశం అయ్యేందుకు ఎదురుచూస్తున్నా.

గ్లాస్ గో లో సిఒపి26 శిఖర సమ్మేళనం లో భాగం గా ‘ఎక్సెలరేటింగ్క్లీన్ టెక్నాలజీ ఇనొవేశన్ ఎండ్ డిప్లాయ్ మెంట్’ అంశం పైజరిగిన సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం

November 02nd, 07:45 pm

ఈ రోజు న ‘ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్’ ప్రారంభ సందర్భం లో మీకు అందరి కి ఇదే స్వాగతం. నేను ఎన్నో సంవత్సరాలు గా ఆలోచిస్తూ వచ్చిన ‘వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్’ కు అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్.. ఐఎస్ఎ) తో పాటు యుకె యొక్క గ్రీన్ గ్రిడ్ ఇనిశియేటివ్ ల వంటి కార్యక్రమం తో ఈ రోజు న ఒక నిర్దిష్టమైనటువంటి రూపు లభించింది. ఎక్స్ లన్సిజ్, పారిశ్రామిక విప్లవానికి శిలాజ ఇంధనాలు దన్ను గా నిలచాయి. శిలాజ ఇంధనాల ను ఉపయోగించుకొని అనేక దేశాలు సమృద్ధం అయ్యాయి కానీ, మన భూమి, మన పర్యావరణం పేదవి అయిపోయాయి. శిలాజ ఇంధనాల కోసం ఆరాటపడడం తో భౌగోళిక - రాజకీయ ఉద్రిక్తత లు దాపురించాయి. కానీ ఈ రోజు న సాంకేతిక విజ్ఞానం మనకు ఒక ఉత్తమమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని ఇచ్చింది.

గ్లాస్గో లో సి.ఓ.పి-26 సదస్సు లో ‘స్థితిస్థాపక ద్వీప దేశాల కోసం మౌలిక సదుపాయాలు' అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి - తెలుగు అనువాదం

November 02nd, 02:01 pm

‘స్థితిస్థాపక ద్వీప దేశాల కోసం మౌలిక సదుపాయాలు' - ఐ.ఆర్.ఐ.ఎస్. ప్రారంభం కొత్త ఆశను, కొత్త విశ్వాసాన్ని ఇస్తుంది. ఇది అత్యంత బలహీన దేశాల కోసం ఏదైనా చేసామన్న సంతృప్తినిస్తుంది.

PM Modi launches IRIS- Infrastructure for Resilient Island States at COP26 Summit in Glasgow's

November 02nd, 02:00 pm

Prime Minister Narendra Modi launched the Infrastructure for the Resilient Island States (IRIS) initiative for developing infrastructure of small island nations. Speaking at the launch of IRIS, PM Modi said, The initiative gives new hope, new confidence and satisfaction of doing something for most vulnerable countries.

సోషల్ మీడియా కార్నర్ - 19 ఏప్రిల్

April 19th, 07:44 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

125 కోట్ల మంది భారతీయులే నా కుటుంబం: ప్రధాని నరేంద్ర మోదీ

April 19th, 05:15 am

ఏకైక టౌన్ హాల్ 'భారత్ కి బాత్' లో, గత నాలుగేళ్ళలో దేశంలో వచ్చిన సానుకూల మార్పు గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచమంతా భారతదేశాన్ని కొత్త ఆశతో చూస్తుంది మరియు ప్రపంచ వేదికపై దేశం యొక్క పెరుగుతున్న స్టాండ్ కోసం ప్రజలను ఘనపరిచింది. 125 కోట్ల మంది భారతీయులే నా కుటుంబం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

లండ‌న్ లో జ‌రిగిన ‘భార‌త్ కీ బాత్‌, స‌బ్‌కే సాథ్’ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌పంచ‌ వ్యాప్త శ్రోత‌ ల‌తో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ సారాంశం

April 18th, 09:49 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ యునైటెడ్ కింగ్‌డ‌మ్ లోని లండ‌న్ లో జ‌రిగిన ‘భార‌త్ కీ బాత్‌, స‌బ్‌కే సాథ్’ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకొని ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఉన్న శ్రోత‌ ల‌తో సంభాషించారు.

సోషల్ మీడియా కార్నర్ - 18 ఏప్రిల్

April 18th, 07:43 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

ప్ర‌ధాన‌ మంత్రి యుకె ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా యుకె-ఇండియా సంయుక్త ప్ర‌క‌ట‌న (ఏప్రిల్ 18,2018)

April 18th, 07:02 pm



లండన్ లో భగవాన్ బసవేశ్వరకు పుష్పాంజలి ఘటించిన ప్రధాని మోదీ

April 18th, 04:02 pm

ప్రధాని మోదీ నేడు లండన్ లో భగవాన్ బసవేశ్వరకు పుష్పాంజలి ఘటించారు.

ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ను కలిసిన ప్రధాన మంత్రి మోదీ

April 18th, 03:54 pm

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేల్స్ ప్రిన్స్ ను కలుసుకున్నారు. ఇరు నాయకులు లండన్లోని సైన్స్ మ్యూజియంలో 5000 ఇయర్స్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్- ఇల్యూమినేటింగ్ ఇండియా ప్రదర్శనలో పాల్గొన్నారు.

భారతదేశం- యూకే సంబంధాలు విభిన్నమైనవి, విస్తృతమైనవని వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ

April 18th, 02:36 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధానమంత్రి తెరెసా మేతో ఉత్పాదక చర్చలు జరిపారు. ఇరువురు నాయకులు పలు రంగాలలో భారత్-యూకే సంబంధాలను మరింత మెరుగుపర్చడానికి అభిప్రాయాలను మార్చుకున్నారు.

హర్ మెజెస్టి క్వీన్ ను కలిసిన ప్రధాని మోదీ

April 18th, 10:50 am

హర్ మెజెస్టి క్వీన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసారు.