అబుదాభి యువరాజు షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్‌ పర్యటన

February 19th, 05:45 pm

అబుధాబి యువరాజు షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్‌లో అధికారిక పర్యటన నిమిత్తం ఈ నెల 18న ఢిల్లీకి వచ్చారు. న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌-2026”లో 19న ఆయన పాల్గొన్నారు. లోగడ 2024 సెప్టెంబరులో ఆయన తొలిసారి పర్యటించగా, ఇప్పుడు భారత్‌ పర్యటనకు రావడం ఇది రెండోసారి.

రోజ్‌గార్ మేళా ద్వారా ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన 61,000కు పైగా యువతకు జనవరి 24న నియామక పత్రాలను అందించనున్న పీఎం

January 23rd, 05:46 pm

వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో18వ రోజ్‌గార్ మేళాలో భాగంగా కొత్తగా ఎంపికైన 61,000కు పైగా యువతకు 24 జనవరి 2026న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించనున్నారు.

People from different walks of life support PM’s clarion call to fight obesity

January 31st, 06:25 pm

Prime Minister Shri Narendra Modi recently gave a clarion call to fight obesity and reduce oil consumption. This has received wide support from doctors, sportspersons as well as people from different walks of life.

ఇండోనేషియా అధ్యక్షుడి భారత పర్యటన (2025 జనవరి 23-26) సందర్భంగా కుదిరిన ఎంఒయులు, ఒప్పందాలు

January 25th, 08:54 pm

భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య ఆరోగ్య రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం.

రోజ్‌గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కొత్తగా ఉద్యోగాల్లో చేర్చుకోనున్నవారికి 71,000కు పైగా నియామక పత్రాలు: ప్రధానమంత్రి చేతుల మీదుగా డిసెంబరు 23న పంపిణీ

December 22nd, 09:48 am

ఉద్యోగ నియామక ప్రక్రియలో ఖరారైన అభ్యర్థులకు నియామక పత్రాల్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబరు 23న ఉదయం సుమారు పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఆయన 71,000కు పైగా నియామక లేఖల్ని పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

టీబీ వ్యాప్తి అధికంగా ఉన్న జిల్లాలపై దృష్టి సారిస్తూ 100 రోజుల ప్రత్యేక ప్రచారం ఈరోజు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన ప్రధానమంత్రి

December 07th, 02:38 pm

టీబీ వ్యాధిని నివారించే దిశగా భారత్ సాగిస్తున్న పోరాటం ఇప్పుడే బలపడుతుందని వివరిస్తూ, ఈ వ్యాధి ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రధాన దృష్టి సారించి 100 రోజుల ప్రత్యేక ప్రచారాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా రాసిన కథనాన్ని చదవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో 51,000 మందికి పైగా కొత్తగా నియమితులైన వారికి నియామక పత్రాల పంపిణీ;

October 28th, 01:05 pm

ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకం జరిగిన 51,000 మందికి పైగా యువతీయువకులకుప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 29న ఉదయం పదిన్నర గంటలకు దృశ్య మాధ్యమం (వీడియో కాన్ఫరెన్సింగ్) ద్వారా నియామక పత్రాలను అందించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.