‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని బలపరుస్తూ ఢిల్లీలో భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో మొక్క నాటిన ప్రధానమంత్రి

June 05th, 01:33 pm

‌ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, మొక్కల పెంపకం కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని బలపరచడంలో భాగంగా ఆయన ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో ఒక మొక్కను నాటారు.

2 కోట్ల మందికి పైగా ‘మేరీ లైఫ్ యాప్ లో పాల్గొన్నందుకు ప్రశంసించిన ప్రధాన మంత్రి

June 06th, 09:43 pm

మేరీ లైఫ్ యాప్ (Meri LiFE app)ను ప్రారంభించిన ఒక నెల రోజుల కాలం లోపే ఆ యాప్ లో 2 కోట్ల మందికి పైగా పాల్గొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.