TMC only abuses, threatens, spreads lies: PM Modi in Barrackpore, West Bengal
April 27th, 12:00 pm
Ahead of the second phase of the West Bengal Assembly elections, Prime Minister Narendra Modi today addressed a massive rally in Barrackpore, energising the crowd with a powerful and emotive speech. Drawing from history to the present, PM Modi invoked Barrackpore’s legacy as the cradle of India’s first war of independence in 1857, positioning it as a symbol of change once again. “Barrackpore paving way for change in Bengal”, he added.PM Modi’s high-octane address electrifies Barrackpore
April 27th, 11:30 am
Ahead of the second phase of the West Bengal Assembly elections, Prime Minister Narendra Modi today addressed a massive rally in Barrackpore, energising the crowd with a powerful and emotive speech. Drawing from history to the present, PM Modi invoked Barrackpore’s legacy as the cradle of India’s first war of independence in 1857, positioning it as a symbol of change once again. “Barrackpore paving way for change in Bengal”, he added.ఇల్లు, విద్యుత్తు, టాయిలెట్లు, గ్యాస్, రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలల వంటి ప్రాథమిక సౌకర్యాల లేమి మహిళల పైన, మరీ ముఖ్యం గా పేద మహిళల పైనప్రభావాన్ని చూపింది: ప్రధాన మంత్రి
August 10th, 10:43 pm
ఇంటి పై కప్పు నీటి చుక్కల తో కారుతూ ఉండడం, విద్యుత్తు సౌకర్యం లేకపోవడం, కుటుంబం లో సభ్యులు జబ్బు పడుతూ ఉండడం, బహిర్భూమి కి వెళ్లి రావడం కోసం చీకటి పడే వరకు వేచి ఉండవలసి రావడం, బడుల లో మరుగుదొడ్డి సదుపాయం కొరవడటం అనేవి మన మాతృమూర్తుల పై, మన పుత్రికల పై ప్రత్యక్ష ప్రభావాన్ని ప్రసరింపచేస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. మన మాతృమూర్తులు పొగ, వేడిమి ల బారిన పడి సతమతం కావడాన్ని మన తరం గమనిస్తూ వచ్చిందని చెబుతూ ఆయన తన స్వీయ అనుభవాన్ని గురించి ప్రస్తావించారు.ఉజ్జ్వల యోజన ద్వారా ప్రజల జీవితాలు, ముఖ్యంగా వెలుగులు నింపిన మహిళల సంఖ్య అపూర్వమైనది: ప్రధాని మోదీ
August 10th, 12:46 pm
ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహోబా ఉత్తర ప్రదేశ్లో ఎల్పిజి కనెక్షన్లను అందజేయడం ద్వారా ప్రధాని మోదీ ఉజ్వల యోజన 2.0 ని ప్రారంభించారు. సోదరీమణుల ఆరోగ్యం, సౌలభ్యం మరియు సాధికారత నిర్ణయం ఉజ్జ్వల యోజన నుండి గొప్ప ప్రోత్సాహాన్ని పొందాయని ప్రధాన మంత్రి గుర్తించారు. ఈ పథకం మొదటి దశలో 8 కోట్ల మంది పేద, దళిత, వెనుకబడిన మరియు గిరిజన కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించబడ్డాయి.ఉజ్జ్వల 2.0 ను ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా నుంచి ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 10th, 12:41 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా లో ఎల్ పీజీ కనెక్షన్ లను లబ్ధిదారుల కు అప్పగించి, ‘ఉజ్జ్వల 2.0’ (ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన - (పిఎమ్ యువై) ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఉజ్జ్వల లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.గుజరాత్లోని రాజ్కోట్లో ఏయిమ్స్ ఆసుపత్రి శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
December 31st, 11:34 am
ఎలా ఉన్నారు? గుజరాత్లో చలి తీవ్రత ఉందా? లేదా? గుజరాత్ గవర్నర్ ఆచార్య దేబవ్రత్ జీ, ముఖ్యమంత్రి శ్రీమాన్ విజయ్ రూపానీజీ, శాసనసభ స్పీకర్ శ్రీ రాజేంద్ర త్రివేదీ జీ, కేంద్ర వైద్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ జీ, డిప్యూటీ సీఎం భాయీ నితిన్ పటేల్ జీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీమాన్ అశ్విని చౌబే జీ, మన్సుఖ్ భాయ్ మాండవీయా జీ, పురుషోత్తమ్ రూపాలాజీ, గుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులు శ్రీ భూపేంద్రసింగ్ చూడసమాజీ, శ్రీ కిశోర్ కనానీ జీ, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర మహానుభావులురాజ్ కోట్ లో ఎఐఐఎమ్ఎస్ కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
December 31st, 11:33 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎఐఐఎమ్ఎస్ రాజ్ కోట్ తాలూకు నిర్మాణ పనులకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్, గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవ్ వ్రత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లు కూడా పాలుపంచుకొన్నారు.వారాణసీ లో జరిగిన ‘మహిళల జీవనోపాధి సంబంధిత జాతీయ సమావేశం- 2019’ కి హాజరైన ప్రధాన మంత్రి
March 08th, 11:00 am
ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో గల దీన్ దయాళ్ హస్త్ కళా సంకుల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు నిర్వహించిన ‘మహిళల జీవనోపాధి సంబంధిత జాతీయ సమావేశం- 2019’కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.చెన్నై లోని కళైవానర్ ఆరంగమ్ లో అమ్మ టూ వీలర్ స్కీమ్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 24th, 06:03 pm
సెల్వి జయలలిత గారి జయంతి సందర్భంగా ఆమెకు ఇదే నా నివాళి. మీ అందరికీ నా అభినందనలు మరియు శుభాకాంక్షలూను. ఆవిడ ఎక్కడ ఉన్నప్పటికీ మీ ముఖాల్లో ప్రసన్నతను చూసి, తాను తప్పక చాలా ఆనందపడుతూ ఉంటారని నాకనిపిస్తోంది.చెన్నై లో అమ్మా టూ వీలర్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
February 24th, 05:57 pm
ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలో అమ్మ టూ వీలర్ పథకాన్ని ప్రారంభించారు. జయలలిత కు నివాళులు అర్పిస్తూ, మహిళా సాధికారత గురించి ప్రధాని మాట్లాడారు. మనము ఒక కుటుంబంలో మహిళకి సాధికారతనిచ్చినప్పుడు, మొత్తం కుటుంబానికి సాధికారతనిచ్చినవారమవుతాము. మనము ఒక మహిళకు విద్య కోసం సహాయం చేసినప్పుడు, మొత్తం కుటుంబాన్ని విద్యావంతులు చేసేందుకు కృషిచేసిన వారమవుతాము. మనము తనకు మంచి ఆరోగ్యాన్ని చేకూర్చేటప్పుడు, మొత్తం కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచిన వారమవుతాము. ఆమె భవిష్యత్ను భద్రపర్చినప్పుడు, మొత్తం ఇంటి యొక్క భవిష్యత్తును భద్రపరిచిన వారమవుతాము. అని అన్నారు.భారతదేశం వైవిధ్యభరితంగా ఉన్న దేశంగా ఉండడం ప్రతి భారతీయుడు గర్వించదగినది: ప్రధాని మోదీ
June 27th, 10:51 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్లో భారత సంతతితో సంభాషించారు. తన ప్రసంగంలో, నెదర్లాండ్స్ మరియు సురినామెలలో భారతీయ ప్రవాసులు పాత్రను ప్రధాని మోదీ ప్రశంసించారు. మొత్తం యూరప్లో నెదర్లాండ్స్ రెండవ అతి ఎక్కువ భారతీయ ప్రవాసులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.నెదర్లాండ్స్లో భారత కమ్యూనిటీతో చర్చించిన ప్రధాని
June 27th, 10:50 pm
నెదర్లాండ్స్లో భారత కమ్యూనిటీతో ప్రధాని సంభాషించారు. నెదర్లాండ్స్ మరియు సురినామ్లో భారతీయ ప్రవాసులు పాత్రను ప్రధాని మోదీ ప్రశంసించారు.సోషల్ మీడియా కార్నర్ - 17 మే
May 17th, 08:31 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ప్రసూతి ప్రయోజన కార్యక్రమం పాన్-ఇండియా అమలుకు క్యాబినెట్ ఆమోదం
May 17th, 06:32 pm
1 జనవరి జనవరి 2017 నుండి దేశంలోని అన్ని జిల్లాలకు కూడా ప్రసూతి ప్రయోజం కార్యక్రమానికి పాన్-ఇండియా అమలుకు కేబినెట్ ఆమోదం ఇచ్చింది. ప్రసూతికి ముందు మరియు తరువాత విశ్రాంతి తీసుకోవని, తద్వారా సరైన పోషకాన్ని కోల్పోకుండా ఉండటానికి, ప్రసూతి ప్రయోజం కార్యక్రమం ద్వారా నగదు ప్రోత్సాహకాల పరంగా వేతనం నష్టానికి పరిహారం అందజేస్తుంది.