గుజరాత్‌లోని దేడియాపడలో గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ దినోత్స‌వం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 15th, 03:15 pm

గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు సహా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని దేడియాపాడలో జన్‌జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 15th, 03:00 pm

ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని దేడియాపాడలో జన్‌జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.9,700 కోట్ల విలువైన పలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నర్మదా మాత పవిత్ర భూమి ఇవాళ మరో చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందని, అక్టోబరు 31న ఇక్కడే సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశ ఏకత్వాన్ని, భిన్నత్వాన్ని చాటి చెప్పేందుకు భారత్ పర్వ్‌ను ప్రారంభించినట్లు శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు. ఈరోజు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా, భారత్ పర్వ్ పరమావధికి చేరుకుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ శుభ సందర్భంగా భగవాన్ బిర్సా ముండాకు నివాళులర్పించారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన గోవింద్ గురు ఆశీస్సులు ఈ కార్యక్రమంపై ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు. వేదికపై నుంచి గోవింద్ గురుకు గౌరవ వందనం సమర్పించారు. కొద్దిసేపటి క్రితం దేవ్‌మోగ్రా మాత ఆలయాన్ని సందర్శించే అదృష్టం కలిగిందన్న ప్రధానమంత్రి.. ఆ మాత పాదాల వద్ద శిరస్సు వంచి ప్రణమిల్లినట్లు తెలిపారు.

మణిపూర్ సర్వతోముఖాభివృద్ధి బీజేపీ ప్రాధాన్యత: ప్రధాని మోదీ

March 01st, 11:36 am

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మణిపూర్‌లో వర్చువల్ బహిరంగ సభలో ప్రసంగించారు. మణిపూర్‌ను తీర్చిదిద్దిన మరియు కీర్తింపజేసిన ప్రముఖ వ్యక్తులకు సన్మానం చేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తొలి దశ ఎన్నికల్లో మణిపూర్‌ అభివృద్ధికి ఓటేస్తోందని దేశం మొత్తం చూస్తోందని ప్రధాని మోదీ ప్రజలకు చెప్పారు.

మణిపూర్‌లో వర్చువల్ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ

March 01st, 11:31 am

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మణిపూర్‌లో వర్చువల్ బహిరంగ సభలో ప్రసంగించారు. మణిపూర్‌ను తీర్చిదిద్దిన మరియు కీర్తింపజేసిన ప్రముఖ వ్యక్తులకు సన్మానం చేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తొలి దశ ఎన్నికల్లో మణిపూర్‌ అభివృద్ధికి ఓటేస్తోందని దేశం మొత్తం చూస్తోందని ప్రధాని మోదీ ప్రజలకు చెప్పారు.

Manipur is becoming the gateway to trade with the rest of East Asia: PM Modi in Imphal

February 22nd, 10:45 am

Prime Minister Narendra Modi today addressed a public meeting in Imphal, Manipur. PM Modi started his address by highlighting that Manipur has completed 50 years of its establishment in the past month only. PM Modi said, “In the decades of Congress rule, Manipur only got inequality and unbalanced development. But in the last five years, the Double Engine Sarkar of BJP has made sincere efforts for the development of Manipur.”

మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు

February 22nd, 10:41 am

ఈరోజు మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. మణిపూర్ ఏర్పాటై గత నెలలోనే 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాయని హైలైట్ చేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మణిపూర్ అసమానతలు, అసమతుల్యమైన అభివృద్ధిని మాత్రమే సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. అయితే గత ఐదేళ్లలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ మణిపూర్ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసింది.

మణిపూర్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

January 04th, 09:45 am

ఈ కార్యక్రమానికి హాజరైన మణిపూర్ గవర్నర్ లా. గణేశన్ జీ, ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరెన్ సింగ్ జీ, ఉపముఖ్యమంత్రి వై. జోయ్‌కుమార్ సింగ్ జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు భూపేంద్ర యాదవ్ జీ మరియు రాజ్‌కుమార్ రంజన్ సింగ్ జీ, మణిపూర్ ప్రభుత్వంలోని మంత్రులు బిశ్వజిత్ సింగ్ జీ, లోసీ దిఖో జీ, లెట్‌పావో హాకిప్ జీ, అవాంగ్‌బౌ న్యూమై జీ, ఎస్ రాజేన్ సింగ్ జీ, వుంగ్‌జాగిన్ వాల్తే జీ, సత్యబ్రత సింగ్ జీ మరియు ఓ. లుఖియో సింగ్ జీ, పార్లమెంట్‌లోని నా సహచరులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు మణిపూర్‌లోని నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా! ఖురుంజారి!

మణిపుర్ లోని ఇంఫాల్ లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించి, మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి

January 04th, 09:44 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మణిపుర్ లోని ఇంఫాల్ లో సుమారు 2950 కోట్ల రూపాయల విలువైన 9 ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడంతో పాటు దాదాపు గా 1850 కోట్ల రూపాయల విలువైన 13 ప్రాజెక్టుల ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు రహదారుల సంబంధిత మౌలిక సదుపాయాలు, తాగునీటి సరఫరా, ఆరోగ్యం, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, గృహనిర్మాణం, సమాచార సంబంధి సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, కళలు, ఇంకా సంస్కృతి సహా వివిధ రంగాల కు చెందినవి అయి ఉన్నాయి.

టోక్యో ఒలింపిక్స్ కు వెళ్తున్న భారత అథ్లెట్లతో వర్చువల్ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

July 13th, 05:02 pm

మీ అందరితో మాట్లాడడం నాకు ఆనందంగా ఉంది. నేను మీలో ప్రతీ ఒక్కరితో విడివిడిగా మాట్లాడలేకపోయినా దేశ ప్రజలందరూ మీలో పొంగుతున్న ఉత్సాహాన్ని, ఉత్సుకతను చూస్తూనే ఉన్నారు. క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో నాతో పాల్గొంటున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం వరకు మీ అందరి కోసం క్రీడా శాఖ మంత్రిగా ఎంతో కృషి చేసిన ప్రస్తుత న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజెజు జీ కూడా ఉన్నారు. అమిత యువకుడైన శ్రీ నిశిత్ ప్రామాణిక్ క్రీడల శాఖ సహాయమంత్రిగా ప్రస్తుతం మా బృందంలో ఉన్నారు. అన్ని క్రీడా సంఘాల అధిపతులు, సభ్యులు, నా సహచరులు, టోక్యో ఒలింపిక్స్ కు వెళ్తున్న క్రీడాకారులు, వారి కుటుంబాలు అందరితో ఈ వర్చువల్ సమావేశం ఈ రోజు నిర్వహిస్తున్నాం. వాస్తవానికి మీ అందరికీ ఇక్కడ నా ఇంటిలో ఆతిథ్యం ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేది, కాని ఈ సారి వర్చువల్ గా మాత్రమే కలవగలుగుతున్నాను. గతంలో అలాగే ఆతిథ్యం ఇచ్చే వాడిని. అలాంటి సందర్భాలు నాకు చిరస్మరణీయంగా ఉండేవి. కాని కరోనా కారణంగా ఈ సారి అది సాధ్యం కావడంలేదు. మన క్రీడాకారుల్లో సగం మందికి పైగా ఇప్పటికే విదేశాల్లో శిక్షణ పొంది ఉన్నారు. మీరు తిరిగి వచ్చినప్పుడు నేను తప్పకుండా మిమ్మల్ని కలవగలనని హామీ ఇస్తున్నాను. కరోనా పరిస్థితులను ఎంతో మార్చింది. దాని ప్రభావం వల్ల ఒలింపిక్స్ నిర్వహించే సంవత్సరం, ఒలింపిక్స్ కు మీరు తయారయ్యే తీరుతెన్నులు...ఇలా అన్నీ ఎంతగానో మారిపోయాయి. ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి ఇంక 10 రోజులు మాత్రమే ఉంది. టోక్యోలో కూడా గతంలో ఎన్నడూ లేని భిన్నత్వాన్ని మీరు చూడబోతున్నారు.

మనమందరం # చీర్ 4 ఇండియా: ప్రధాని మోదీ

July 13th, 05:01 pm

టోక్యో ఒలింపిక్స్‌కు కట్టుబడి ఉన్న భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. అనధికారిక మరియు ఆకస్మిక పరస్పర చర్యలో, ప్రధాన మంత్రి అథ్లెట్లను ప్రేరేపించారు మరియు వారి త్యాగానికి వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు.

టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత క్రీడాకారుల బృందంతో ప్రధానమంత్రి సంభాషణ

July 13th, 05:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న భారత క్రీడాకారుల బృందంతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సంభాషించారు. ఈ క్రీడల్లో వారు పాల్గొనబోతున్న నేపథ్యంలో వారిలో ఉత్తేజం నింపే కృషిలో భాగంగా ప్రధానమంత్రి వారితో ముచ్చటించారు. కేంద్ర క్రీడా-యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌, సహాయమంత్రి శ్రీ నిసిత్‌ ప్రామాణిక్‌, న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్‌ రిజిజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్ర‌పంచ‌ మ‌హిళా బాక్సింగ్‌లో స్వర్ణం సాధించిన భార‌త అగ్ర‌శ్రేణి

November 24th, 06:12 pm

బాక్స‌ర్ మేరీకోమ్‌కు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు.

North-East can be the New Engine of India’s growth: PM Narendra Modi

March 16th, 01:00 pm

Speaking at the function for foundation stone laying ceremony and dedication of multiple development projects in Manipur, PM Modi appreciated the Manipur government for ensuring law and order, curbing corruption by promoting transparency and rapid infrastructure development in the region. “India’s growth story shall never be complete until the eastern part of our country progresses at par with the western part. The North-East can be the New Engine of India’s growth”, he remarked.

మ‌ణిపుర్ లో అభివృద్ధి ప‌థ‌కాల‌ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; జ‌న స‌భ‌లో ప్ర‌సంగం

March 16th, 12:55 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 750 కోట్ల రూపాయ‌ల విలువైన అభివృద్ధి ప‌థ‌కాల‌ను మ‌ణిపుర్ లో ఈ రోజు ప్రారంభించారు. జాతీయ క్రీడా విశ్వ‌విద్యాల‌యానికి, 1000 ఆంగ‌న్ వాడీ కేంద్రాల‌కు ఆయ‌న శంకుస్థాప‌న చేశారు. అలాగే, అనేక ఇత‌ర ముఖ్యమైన అభివృద్ధి ప‌థ‌కాల‌కు కూడా శ్రీ‌కారం చుట్టారు. లువాంగ్ పోక్ పా మ‌ల్టి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను, రాణి గైడిన్‌లియూ పార్కు ను, మరియు ఇత‌ర ముఖ్య‌మైన అభివృద్ధి ప‌థ‌కాల‌ను ఆయ‌న ప్రారంభించారు. లువాంగ్ సంగ్ బమ్ లో జ‌రిగిన జ‌న స‌భ‌ లోనూ ఆయ‌న ప్ర‌సంగించారు.

ఏశియ‌న్ క‌న్ఫెడ‌రేష‌న్ విమెన్స్ బాక్సింగ్ చాంపియ‌న్ షిప్స్ లో స్వ‌ర్ణం సాధించిన మేరీ కోమ్ కు ప్ర‌ధాన మంత్రి అభినంద‌న‌లు

November 08th, 04:21 pm

ఏశియ‌న్ క‌న్ఫెడ‌రేష‌న్ విమెన్స్ బాక్సింగ్ చాంపియ‌న్ షిప్స్ లో భార‌తీయ బాక్స‌ర్‌ మేరీ కోమ్ స్వ‌ర్ణం గెలుచుకొన్నందుకు గాను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమెకు అభినంద‌న‌లు తెలిపారు.