శ్రీ మరూఫ్ రజా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

February 26th, 10:05 pm

జర్నలిజం రంగంలో శ్రీ మరూఫ్ రజా నెలకొల్పిన వారసత్వాన్ని స్మరించుకుంటూ, ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.