హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో తమిళనాడులో రూ. 2157 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల మరక్కణం - పుదుచ్చేరి (ఎన్హెచ్-332ఏ) నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం
August 08th, 04:08 pm
తమిళనాడులో నాలుగు లేన్ల మరక్కణం - పుదుచ్చేరి (46 కి.మీ.) రహదారిని నిర్మించేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును రూ.2,157 కోట్ల మూలధన వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతి (హెచ్ఏఎం)లో అభివృద్ధి చేస్తారు.