ప్రధానమంత్రితో మధ్యప్రదేశ్ గవర్నర్ సమావేశం

March 18th, 07:12 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఇవాళ మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్ సమావేశమయ్యారు.