గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా మత్స్యకారులను నిర్లక్ష్యం చేశాయి. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, వారి సామర్థ్యాలను అపరిమితంగా పెంచుతోంది: ప్రధాని
March 11th, 01:00 pm
అఖిల కేరళ ధీవర సభ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ సంస్థ మత్స్యకారులకు 50 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక మైలురాయి అని అన్నారు. కేరళ వ్యాప్తంగా ఉన్న సభ్యులను, మత్స్యకారులను అభినందిస్తూ, ప్రధాని ఇలా పునరుద్ఘాటించారు, “ఐదు దశాబ్దాలుగా, ఈ సంస్థ మత్స్యకారుల హక్కులను పరిరక్షించడానికి నిరంతరం పనిచేసింది. ఈ ప్రయాణం మీ కృషి, అంకితభావం మరియు సేవా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.”అఖిల కేరళ ధీవర సభ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు
March 11th, 12:30 pm
అఖిల కేరళ ధీవర సభ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ సంస్థ మత్స్యకారులకు 50 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక మైలురాయి అని అన్నారు. కేరళ వ్యాప్తంగా ఉన్న సభ్యులను, మత్స్యకారులను అభినందిస్తూ, ప్రధాని ఇలా పునరుద్ఘాటించారు, “ఐదు దశాబ్దాలుగా, ఈ సంస్థ మత్స్యకారుల హక్కులను పరిరక్షించడానికి నిరంతరం పనిచేసింది. ఈ ప్రయాణం మీ కృషి, అంకితభావం మరియు సేవా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.”