మహారాజా వీర్ విక్రమ్ మాణిక్య బహదూర్ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి సంస్మరణ

August 19th, 06:40 pm

మహారాజా వీర్ విక్రమ్ మాణిక్య బహదూర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు నివాళి అర్పించారు.