కాశీ అన్నపూర్ణ ఆలయం మహాంత్ శ్రీ రామేశ్వర్ పురీ గారి మృతికి సంతాపం ప్రకటించిన - ప్రధానమంత్రి

July 10th, 07:01 pm

కాశీ అన్నపూర్ణ ఆలయం మహంత్ శ్రీ రామేశ్వర్ పురీ గారు స్వర్గస్తులయ్యారన్న వార్త విని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.