మాత మహాగౌరి ఆశీర్వాదాలను కోరుకుంటూ... సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

March 26th, 08:13 am

మహాగౌరి మాత ఆశీస్సులు లభించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వేడుకున్నారు. దేవి దివ్య చరణాలకు ప్రణామాలర్పించారు. మాత దివ్య కాంతి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్నీ, సమృద్ధినీ, మంచి ఆరోగ్యాన్నీ ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.

దుర్గ పూజ నాడు దేశ ప్రజల కు శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి

October 22nd, 10:48 am

దుర్గ పూజ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన కుటుంబ సభ్యులు అయినటువంటి దేశ వాసులు అందరి కి శుభాకాంక్షల ను తెలియజేశారు. అందరి ని సంతోషం గాను మరియు ఆరోగ్యం గాను ఉంచవలసిందని దేవి ని వేడుకొంటూ ఆయన అర్చన చేశారు.