
మాతా జగదాంబ అనుగ్రహంతో భక్తుల జీవితాల్లో నూతన సంతోషాలు : ప్రధాన మంత్రి
April 04th, 08:28 am
మాతా జగదాంబ కృపతో భక్తుల జీవితాల్లో నూతన సంతోషం వెల్లివిరుస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. శ్రీమతి లతా మంగేష్కర్ పాడిన ప్రార్థన గీతాన్ని ఆయన పంచుకున్నారు.
వాషిమ్ లో పోహరా దేవి ఆలయంలో ప్రధాన మంత్రి పూజలు
October 05th, 02:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఉన్న పోహరా దేవి ఆలయంలో ప్రార్థన చేశారు.