మాతా జగదాంబ అనుగ్రహంతో భక్తుల జీవితాల్లో నూతన సంతోషాలు : ప్రధాన మంత్రి

మాతా జగదాంబ అనుగ్రహంతో భక్తుల జీవితాల్లో నూతన సంతోషాలు : ప్రధాన మంత్రి

April 04th, 08:28 am

మాతా జగదాంబ కృపతో భక్తుల జీవితాల్లో నూతన సంతోషం వెల్లివిరుస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. శ్రీమతి లతా మంగేష్కర్ పాడిన ప్రార్థన గీతాన్ని ఆయన పంచుకున్నారు.

వాషిమ్ లో పోహరా దేవి ఆలయంలో ప్ర‌ధాన మంత్రి పూజలు

వాషిమ్ లో పోహరా దేవి ఆలయంలో ప్ర‌ధాన మంత్రి పూజలు

October 05th, 02:35 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మ‌హారాష్ట్ర‌లోని వాషిమ్ జిల్లాలో ఉన్న పోహ‌రా దేవి ఆల‌యంలో ప్రార్థన చేశారు.