నవరాత్రి వేడుకల్లోని అచంచల విశ్వాస ప్రస్థానంపై ప్రధానమంత్రి భావన

March 21st, 08:49 am

నవరాత్రి పండగ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరిస్తూ.. జగన్మాతపై అంచంచలమైన విశ్వాసం కలిగించే మార్పులను ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ఈ సందర్భంగా అమ్మవారి భక్తి స్తోత్రాన్ని పంచుకున్నారు.