ఆర్థిక వేత్త శ్రీ నికోలస్ స్టర్న్ తో సమావేశమైన ప్రధాన మంత్రి
July 09th, 09:03 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లండన్ స్కూల్ ఆఫ్ ఇకనామిక్స్ కు చెందిన అర్థశాస్త్రం ఆచార్యుడు లార్డ్ శ్రీ నికోలస్ స్టర్న్ తో సమావేశమయ్యారు. ఇరువురు ప్రముఖులు ఈ సందర్భం లో వివిధ అంశాల ను గురించి చర్చించారు.