PM chairs meeting with CMs to review preparedness in light of emerging situation in West Asia crisis

March 27th, 09:22 pm

During a meeting with Chief Ministers and Lieutenant Governors of various States on the West Asia conflict, PM Modi recalled the collective response during the COVID-19 pandemic, when the Centre and the States worked together as “Team India”. He underscored the importance of maintaining the same spirit in navigating the present circumstances. The PM also urged the States to accelerate efforts to promote alternative energy sources.

Lieutenant Governor of Andaman & Nicobar Islands meets Prime Minister

March 20th, 06:52 pm

The Lieutenant Governor of Andaman & Nicobar Islands, Admiral D K Joshi (Retd.), met with Prime Minister Shri Narendra Modi today.

Lieutenant Governor of Delhi meets Prime Minister

March 20th, 01:23 pm

The Lieutenant Governor of Delhi, Shri Taranjit Singh Sandhu, met with Prime Minister Shri Narendra Modi today.

Lieutenant Governor of Ladakh meets the Prime Minister

March 20th, 01:21 pm

The Lieutenant Governor of Ladakh, Shri Vinai Kumar Saxena, met with Prime Minister Shri Narendra Modi today.

ప్రధానమంత్రిని కలిసిన లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్

January 05th, 01:25 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తా నేడు సమావేశమయ్యారు.

ప్రధానమంత్రిని కలిసిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్

October 16th, 10:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని నిన్న న్యూఢిల్లీలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె కైలాష్ నాథన్ కలిశారు.

ప్రధానమంత్రితో భేటీ అయిన అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్

October 01st, 09:31 pm

అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డీ.కే జోషి (రిటైర్డ్) ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

కిష్ట్వార్ వరదల గురించి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధానమంత్రి

August 15th, 12:12 pm

కిష్ట్వార్ లో భారీ వర్షాలు, వరదల పరిస్థితి గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడారు.

ప్రధానమంత్రితో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ

August 02nd, 07:13 pm

లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తా ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

ప్రధానితో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ

July 17th, 07:47 pm

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

ప్రధాన మంత్రి తో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు సమావేశం

August 19th, 05:51 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు శ్రీ కె. కైలాసనాథన్ న్యూ ఢిల్లీ లో ఈరోజు సమేశమయ్యారు.

ప్రధాన మంత్రి తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నరు సమావేశం

August 19th, 05:48 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నరు బ్రిగేడియర్ (డాక్టర్) బి.డి. మిశ్ర న్యూ ఢిల్లీ లో ఈరోజు సమేశమయ్యారు.

జమ్ము, కశ్మీర్ లో చేపట్టిన తిరంగా యాత్ర స్ఫూర్తిదాయకంగా ఉంది: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 12th, 12:33 pm

జమ్ము, కశ్మీర్ లో ప్రజలు నిర్వహించిన ‘తిరంగా యాత్ర’ స్ఫూర్తిని ఇచ్చేదిగా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం పేర్కొన్నారు.

కార్గిల్‌లో మనం కేవలం యుద్ధంలో గెలవలేదు; మేము సత్యం, సంయమనం మరియు సామర్ధ్యం యొక్క అద్భుతమైన బలాన్ని ప్రదర్శించాము: లడఖ్‌లో ప్రధాని మోదీ

July 26th, 09:30 am

లడఖ్‌లో 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. కార్గిల్‌లో మనం యుద్ధంలో విజయం సాధించడమే కాదు, 'సత్యం, సంయమనం మరియు బలానికి అద్భుతమైన ఉదాహరణను అందించాము' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి; లద్దాఖ్ లో జరిగిన శ్రద్ధాంజలి సమారోహ్ లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు

July 26th, 09:20 am

కర్తవ్య పాలనలో సర్వోన్నత త్యాగానికి వెనుదీయని వీర సైనికులకు ఈ రోజు ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లద్దాఖ్ లో శ్రద్ధాంజలి ఘటించారు. ‘శ్రద్ధాంజలి సమారోహ్’ లో కూడా ఆయన పాల్గొన్నారు. సైన్యంలో దిగువ స్థానాల నుంచి ఉన్నతిని సాధించి అధికారి శ్రేణికి ఎదిగిన సభ్యులు (ఎన్‌సిఒ స్) చదివిన ‘గౌరవ్ గాథ: బ్రీఫింగ్ ఆన్ కార్గిల్ వార్’ ను ప్రధాన మంత్రి విన్నారు. ‘అమర్ సంస్మరణ్: హట్ ఆఫ్ రిమెంబ్రెన్స్’ ను ఆయన సందర్శించారు. వీర భూమిని కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.

ప్రధాన మంత్రి తో సమావేశమైన అండమాన్ మరియు నికోబార్ దీవుల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్

June 27th, 12:53 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అండమాన్ మరియు నికోబార్ దీవుల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎడ్ మిరల్ శ్రీ డి.కె. జోశి ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి తోసమావేశమైన అండమాన్ మరియు నికోబార్ ల లెఫ్టినంట్ గవర్నరు

February 02nd, 02:39 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అండమాన్ మరియు నికోబార్ ల లెఫ్టినంట్ గవర్నరు ఎడ్ మల్ (రిటైర్ డ్) శ్రీ డి.కె. జోశి ఈ రోజు న సమావేశమయ్యారు.