బాగేశ్వర్ ధామ్ వైద్య, వైజ్ఞానిక పరిశోధన సంస్థ శంకుస్థాపన సందర్భంగా ప్రధాని ప్రసంగం

February 23rd, 06:11 pm

కార్యక్రమానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్ గారూ, ముఖ్యమంత్రి భాయ్ మోహన్ యాదవ్ గారూ, జగద్గురు పూజ్య రామభద్రాచార్య గారూ, భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి శ్రీ ధీరేంద్ర శాస్త్రి గారూ, సాధ్వి రితంబర గారూ, స్వామి చిదానంద సరస్వతి గారూ, మహంత్ శ్రీ బాలక్ యోగేశ్చర దాస్ గారూ, ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడు శ్రీ విష్ణుదేవ్ శర్మ గారూ, ఇతర ప్రముఖులూ... ప్రియమైన సోదరీ సోదరులారా!

బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి

February 23rd, 04:25 pm

బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మధ్య ప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లా గఢా గ్రామంలో శంకుస్థాపన చేశారు. ఇంత తక్కువ సమయంలోనే రెండో సారి బుందేల్‌ఖండ్‌కు రావడం తనకు దక్కిన సౌభాగ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక కేంద్రం బాగేశ్వర్ ధామ్ త్వరలోనే ఆరోగ్య కేంద్రంగా కూడా రూపుదాల్చుతుందని ఆయన అన్నారు. బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్‌ను 10 ఎకరాలలో ఏర్పాటు చేస్తారని, మొదటి దశలో 100 పడకల సదుపాయం అందివస్తుందని ఆయన తెలిపారు. ఈ పవిత్ర కార్యానికిగాను శ్రీ ధీరేంద్ర శాస్త్రిని ఆయన అభినందిస్తూ, బుందేల్‌ఖండ్ ప్రజలకు తన శుభాకాంక్షలు తెలిపారు.

భారతదేశం ప్రతిభావంతుల నిలయం... నవ కల్పనలతో, ధీర గాథలతో సాగే నిరంతర ప్రవాహం అన్న ప్రధానమంత్రి

December 31st, 08:21 pm

భారతదేశం ప్రతిభావంతుల నిలయం, నూతన ఆవిష్కరణలు, ధైర్య సాహసాలు ఉప్పొంగే అనేకమంది స్ఫూర్తిమూర్తులు వారి జీవనయాత్రను సాగిస్తున్న నేల ఇది అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వ్యాఖ్యానించారు. గ్రీన్ ఆర్మీ ని ఒక ఉదాహరణగా ఆయన చెబుతూ, గ్రీన్ ఆర్మీ చేస్తున్న పనులు ప్రేరణనిస్తూ మార్గదర్శనం చేస్తున్నాయని ప్రశంసించారు.

శ్రీ రామ్ జన్మభూమి దేవాలయం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భం లో భారతదేశం రాష్ట్రపతి వ్రాసిన లేఖ కు జవాబిచ్చిన ప్రధాన మంత్రి

January 23rd, 06:54 pm

శ్రీ రామ్ జన్మభూమి దేవాలయం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భం లో భారతదేశం రాష్ట్రపతి వ్రాసిన లేఖ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను ఇచ్చిన జవాబు ను ఈ రోజు న శేర్ చేశారు.

Stamp more than paper or artwork, says PM Modi on release of stamp on Shree Ram Mandir

January 18th, 02:10 pm

Prime Minister Narendra Modi released six special commemorative postage stamps dedicated to the Shri Ram Janmabhoomi temple along with an album carrying similar stamps related to Lord Ram issued earlier in different countries of the world. He congratulated all the devotees of Lord Ram in Bharat and abroad on the occasion. The Prime Minister said, We all know that these stamps are pasted on envelopes to send letters or important documents. These tickets are not just pieces of paper, but the smallest form of history books, artifacts, and historical sites.

శ్రీ రామ జన్మభూమి ఆలయానికి అంకితం చేసిన ఆరు స్మారక తపాలా స్టాంపులను విడుదల చేసిన ప్రధాన మంత్రి

January 18th, 02:00 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శ్రీ రామ జన్మభూమి ఆలయానికి అంకితం చేస్తూ ఆరు ప్రత్యేక స్మారక తపాలా స్టాంపులను విడుదల చేశారు, అలాగే ప్రపంచంలోని వివిధ దేశాలలో ఇంతకు ముందు విడుదల చేసిన శ్రీరాముడికి సంబంధించిన స్టాంపులతో కూడిన ఆల్బమ్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా భారతదేశం మరియు విదేశాలలో ఉన్న శ్రీరామ భక్తులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Hon’ble Prime Minister’s Letter

May 30th, 08:30 am

This day last year began a golden chapter in the history of Indian democracy. It was after several decades that the people of the country voted back a full term government with a full majority.

బ్యాంకులను గ్రామస్థులు మరియు పేదలు గృహాలకు తీసుకురావడం ద్వారా ఐ పి పి బి ఆర్థిక మార్పుకు దారి తీస్తుంది: ప్రధాని మోదీ

September 01st, 10:54 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని టాకోటోరా స్టేడియంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంను ఢిల్లీలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో అనుసంధానించడంతో దేశవ్యాప్తంగా 3000 ప్రదేశాలలో వీక్షించారు. .

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; ఆర్థిక స‌మ్మిళితం దిశ‌గా ఒక ప్ర‌ధానమైన చొరవ

September 01st, 04:45 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) ని న్యూ ఢిల్లీ లోని తాల్ క‌టోరా స్టేడియ‌మ్ లో ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని దేశ‌వ్యాప్తంగా 3000 కు పైగా ప్ర‌దేశాల‌ లో వీక్షించ‌డ‌మైంది. ఆయా ప్ర‌దేశాల‌ను ఢిల్లీ లోని ప్ర‌ధాన కార్య‌క్ర‌మం తో సంధానించారు.

రాష్ట్రప‌తి ప‌ద‌విలో తాను ఉండ‌గా ఆఖ‌రు రోజున ప్ర‌ధాన మంత్రి వ‌ద్ద నుండి తనకు అందిన లేఖ‌ లోని అంశాల‌ను వెల్ల‌డి చేసిన పూర్వ రాష్ట్రప‌తి శ్రీ ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ

August 03rd, 12:46 pm

భార‌త రాష్ట్రప‌తి ప‌ద‌విలో తాను ఉండ‌గా, ఆఖరు రోజున ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వ‌ద్ద నుండి తనకు అందిన ఒక లేఖ లోని అంశాలను పూర్వ రాష్ట్రప‌తి శ్రీ ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ వెల్ల‌డి చేశారు. ప్ర‌ధాన మంత్రి నుండి వచ్చిన లేఖ త‌న హృద‌యాన్ని స్ప‌ర్శించిందని శ్రీ ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ పేర్కొన్నారు.

Text of PM's letter to the people

May 26th, 11:51 am



Text of PM's letter to the people on economic issues

May 26th, 11:50 am



PM's Letter to Senior Citizens

April 07th, 07:31 pm

PM's Letter to Senior Citizens

PM's Letter to Youth

April 07th, 07:24 pm

PM's Letter to Youth

PM's Letter to Small Businesses

April 07th, 07:20 pm

PM's Letter to Small Businesses

PM's Letter to Industrial Workers

April 07th, 07:16 pm

PM's Letter to Industrial Workers

PM's Letter to Farmers

April 07th, 07:09 pm

PM's Letter to Farmers

A few thoughts as we complete a month in office

June 26th, 04:01 pm

A few thoughts as we complete a month in office

Shri Modi writes to Chief Ministers of various Indian states on Communal Violence Bill

December 06th, 12:03 pm

Shri Modi writes to Chief Ministers of various Indian states on Communal Violence Bill

Justice Krishna Iyer praises Shri Narendra Modi, welcomes his appointment as PM candidate

September 18th, 07:30 pm

Justice Krishna Iyer praises Shri Narendra Modi, welcomes his appointment as PM candidate