జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కొరియా రిపబ్లిక్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

June 18th, 03:17 pm

కెనడాలోని కననాస్కిస్‌లో ఈ నెల17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కొరియా రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యాంగ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, గ్రీన్ హైడ్రోజన్, నౌకా నిర్మాణంతో పాటు మరిన్ని రంగాల్లో భారత్, కొరియా రిపబ్లిక్ కలసి పనిచేయాలని కోరుకొంటున్నాయని శ్రీ మోదీ అన్నారు.

కొరియా రిపబ్లిక్‌ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ లీ జే-మ్యాంగ్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని

June 04th, 08:38 am

కొరియా రిపబ్లిక్‌‌ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ లీ జే-మ్యాంగ్‌కు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.