ఝార్ ఖండ్లో లాతెహార్ జిల్లా లో మునక కారణం గా ప్రాణనష్టం సంభవించడం పట్ల సంతాపాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
September 18th, 09:11 pm
ఝార్ ఖండ్ లోని లాతెహార్ జిల్లా లోమునక కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.