ప్రధానమంత్రిని కలిసిన లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్

January 05th, 01:25 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తా నేడు సమావేశమయ్యారు.

18వ అంతర్జాతీయ ఖగోళ, అంతరిక్ష భౌతిక శాస్త్ర ఒలింపియాడ్‌‌‌లో ప్రధానమంత్రి వీడియో సందేశం

August 12th, 04:34 pm

గౌరవ అతిథులు, విశిష్ట ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మార్గనిర్దేశకులు, నా ప్రియమైన, ఉత్సాహవంతులైన యువ స్నేహితులకు, నమస్కారం!

18వ అంతర్జాతీయ ఖగోళ, అంతరిక్ష భౌతిక శాస్త్ర ఒలింపియాడ్‌‌‌‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

August 12th, 04:33 pm

18వ అంతర్జాతీయ ఖగోళ, అంతరిక్ష భౌతిక శాస్త్ర ఒలింపియాడ్‌‌‌‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న 64 దేశాలకు చెందిన సుమారు 300 మందిని కలుసుకోవడం ఆనందంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. అంతర్జాతీయ ఒలింపియాడ్‌ కోసం భారత్ వచ్చిన వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. ‘‘భారత్‌లో సంప్రదాయం ఆవిష్కరణలతో, ఆధ్యాత్మికత శాస్త్రంతో, ఆసక్తి సృజనాత్మకతతో మిళితమవుతాయి. శతాబ్దాలుగా, భారతీయులు ఆకాశాన్ని పరిశీలిస్తున్నారు. పెద్ద ప్రశ్నలు సంధిస్తున్నారు’’ అని శ్రీ మోదీ తెలిపారు. సున్నాను కనుగొన్న, భూమి తన అక్షం చుట్టూ తిరుగుతుందని మొదటిసారిగా చెప్పిన ఆర్యభట్టను ఉదాహరణగా పేర్కొన్నారు. ‘‘ఆయన సున్నా నుంచి ప్రారంభించి చరిత్రను సృష్టించారు!’’ అని ప్రధానమంత్రి చెప్పారు.

ప్రధానమంత్రితో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ

August 02nd, 07:13 pm

లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తా ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

5వ ఖేలో ఇండియా వింటర్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రధాని అభినందనలు

January 23rd, 07:10 pm

‘‘5వ ఖేలో ఇండియా వింటర్ క్రీడలు 2025లో పాల్గొంటున్న క్రీడాకారులకు అభినందనలు! ఈ పోటీలు యువ ప్రతిభను పోత్సహిస్తాయని నేను విశ్వసిస్తున్నాను. ఈ క్రీడల ద్వారా క్రీడాస్ఫూర్తి వెల్లివిరియాలని కోరుకుంటున్నాను.@kheloindia”.

జమ్ముాకశ్మీర్‌లోని సోన్‌మార్గ్ టన్నెల్ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

January 13th, 12:30 pm

లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు, నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ గారు, జితేంద్ర సింగ్ గారు, అజయ్ తమ్తా గారు, ఉప ముఖ్యమంత్రి సురేందర్ కుమార్ చౌదరి గారు, ప్రతిపక్ష నేత సునీల్ శర్మ గారు, అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన జమ్మూకశ్మీర్ సోదరసోదరీమణులారా…

జమ్మూ కాశ్మీర్ లో సోనామార్గ్ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

January 13th, 12:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్ లో సోనామార్గ్ సొరంగ (టన్నెల్) మార్గాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్, భారత్ అభివృద్ధి కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి శ్రమించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. సవాళ్లు ఎదురైనా మన సంకల్పం ఏమాత్రం తగ్గలేదని శ్రీ మోదీ అన్నారు. కార్మికులు సంకల్పంతో, నిబద్ధతతో అన్ని అడ్డంకులను అధిగమించి పనులు పూర్తి చేశారని కొనియాడారు. ఏడుగురు కార్మికుల మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు.

జనవరి 13న జమ్మూ కాశ్మీర్ లో సోనామార్గ్ టన్నెల్ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధానమంత్రి

January 11th, 05:41 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 13న జమ్మూశ్మీర్ లోని సోనామార్గ్ ను సంద ర్శించనున్నారు. ఆరోజు ఉదయం 11.45 గంటలకు సోనామార్గ్ టన్నెల్ ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా జరిగే సభలో ప్రధాని ప్రసంగిస్తారు.

లద్దాక్ లో అయిదు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు

August 26th, 12:54 pm

లద్ధాక్ లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో అక్కడి ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఏర్పడిన జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, ఛాంగ్ తంగ్ జిల్లాల్లో ప్రజలకు సేవలు, అవకాశాలు మరింత చేరువ అవుతాయని ఆకాంక్షించారు.

ప్రధాన మంత్రి తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నరు సమావేశం

August 19th, 05:48 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నరు బ్రిగేడియర్ (డాక్టర్) బి.డి. మిశ్ర న్యూ ఢిల్లీ లో ఈరోజు సమేశమయ్యారు.

PM marks 5 years of abrogation of Articles 370 and 35(A)

August 05th, 03:27 pm

The Prime Minister Shri Narendra Modi today recalled the Parliament's 5-year-old decision to abrogate Articles 370 and 35(A), calling it a watershed moment that led to a beginning of a new era of progress and prosperity in Jammu and Kashmir, and Ladakh.

కార్గిల్‌లో మనం కేవలం యుద్ధంలో గెలవలేదు; మేము సత్యం, సంయమనం మరియు సామర్ధ్యం యొక్క అద్భుతమైన బలాన్ని ప్రదర్శించాము: లడఖ్‌లో ప్రధాని మోదీ

July 26th, 09:30 am

లడఖ్‌లో 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. కార్గిల్‌లో మనం యుద్ధంలో విజయం సాధించడమే కాదు, 'సత్యం, సంయమనం మరియు బలానికి అద్భుతమైన ఉదాహరణను అందించాము' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి; లద్దాఖ్ లో జరిగిన శ్రద్ధాంజలి సమారోహ్ లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు

July 26th, 09:20 am

కర్తవ్య పాలనలో సర్వోన్నత త్యాగానికి వెనుదీయని వీర సైనికులకు ఈ రోజు ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లద్దాఖ్ లో శ్రద్ధాంజలి ఘటించారు. ‘శ్రద్ధాంజలి సమారోహ్’ లో కూడా ఆయన పాల్గొన్నారు. సైన్యంలో దిగువ స్థానాల నుంచి ఉన్నతిని సాధించి అధికారి శ్రేణికి ఎదిగిన సభ్యులు (ఎన్‌సిఒ స్) చదివిన ‘గౌరవ్ గాథ: బ్రీఫింగ్ ఆన్ కార్గిల్ వార్’ ను ప్రధాన మంత్రి విన్నారు. ‘అమర్ సంస్మరణ్: హట్ ఆఫ్ రిమెంబ్రెన్స్’ ను ఆయన సందర్శించారు. వీర భూమిని కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.

ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జులై 26న కార్గిల్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

July 25th, 10:28 am

ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రేపు 2024 జులై 26న ఉదయం పూట సుమారు 9 గంటల 20 నిమిషాల వేళలో కార్గిల్ యుద్ధ స్మారకానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. కార్గిల్ యుద్ధం లో ప్రాణాలను ఆహుతి ఇచ్చిన అమర వీరులకు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. షింకున్ లా సొరంగ మార్గ ప్రాజెక్టులో భాగంగా తొలి పేలుడు ఘట్టాన్ని ప్రధాన మంత్రి వర్చువల్ మాధ్యమం ద్వారా ఆరంభించనున్నారు.

370 వ అధికరణాన్ని రద్దు చేయడం పై సుప్రీం కోర్టుఇచ్చిన ఉత్తరువు చరిత్రాత్మకం గా ఉంది: ప్రధాన మంత్రి

December 11th, 12:48 pm

మూడు వందల డెబ్భయ్యో అధికరణాన్ని రద్దు చేయడం పై సర్వోన్నత న్యాయస్థానం యొక్క నిర్ణయం చరిత్రాత్మకమైంది గా ఉంది, అంతేకాదు 2019 వ సంవత్సరం లో ఆగస్టు 5వ తేదీ నాడు భారతదేశం యొక్క పార్లమెంటు ద్వారా తీసుకొన్నటువంటి నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధంగా పరిరక్షించింది కూడా ను అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

140 crore people are driving numerous changes: PM Modi during Mann Ki Baat

November 26th, 11:30 am

During the 107th episode of Mann Ki Baat, PM Modi began his address by honoring the lives lost in the 26/11 Mumbai terrorist attacks. He subsequently delved into crucial topics such as Constitution Day, the 'Vocal for Local' campaign's influence, the 'Swachh Bharat' mission, the surge in digital payments, and other significant matters.

ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సిసిఇఎ)హరిత ఇంధన కారిడార్(జిఇసి) నుఆమోదించిన కేంద్ర కేబినెట్లద్దాక్లో 13 జిడబ్ల్యు పునరుత్పాదక ఇంధనప్రాజెక్టు,రెండోదశ– అంతర్ రాష్ట్రట్రాన్స్మిషన్ సిస్టమ్(ఐఎస్టిఎస్)కు ఆమోదం .‌‌‌‌‌‌‌‌‌‌

October 18th, 03:27 pm

ప్రధానమంత్రిశ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాలకేబినెట్ కమిటీ, లద్దాక్లో ) 13 జిడబ్ల్యు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు సంబంధించి, రెండోఅంతర్ రాష్ట్ర ట్రాన్స్ మిషన్ సిస్టమ్ (ఐఎస్ టిఎస్) గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జిఇసి) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈప్రాజెక్టును 2029–30 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు రూ 20,770.73కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనునానరు. ఇందులో కేంద్ర ఆర్థిక సహాయం(సిఎఫ్ఎ) ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం వరకు ఉండనుంది. అంలే ఈ మొత్తం రూ 8,309.48కోట్ల రూపాయలుగా ఉండనుంది. సంక్లిష్టమైన భూభాగం, ప్రతికూల వాతావరణపరిస్థితులు, రక్షణ పరంగా లద్దాక్సున్నిత ప్రాంతం కావడం,వంటి కారణాల రీత్యా , పవర్ గ్రిడ్కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పవర్గ్రిడ్)ఈ ప్రాజెక్టు అమలు సంస్థగాఉంటుంది.అధునాతన ఓల్టేజ్ సోర్సు కన్వర్టర్ (విఎస్సి) అధారిత అత్యున్నత ఓల్టేజ్డైరెక్ట్ కరంట్ (హెచ్విడిసి) వ్యవస్థ, అదనపు హై ఓల్టేజ్ప్రత్యామ్నాయ విద్యుత్ (ఇహెచ్విఎసి) వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తారు.తయారైన విద్యుత్ సరఫరాకుఏర్పాటుచేసే ట్రాన్స్ మిషన్లైన్ హిమాచల్ప్రదేశ్, పంజాబ్ మీదుగా హర్యానాలోనికైతాల్ వరకు వెళుతుంది. అక్కడ ఇది నేషనల్ గ్రిడ్ తో అనుంధానమవుతుంది. లెహ్ లోని ఈప్రాజెక్టునుంచి ప్రస్తుత లద్దాక్ గ్రిడ్ వరకు ఒక అనుసంధానతను కూడా ప్లాన్చేశారు.దీనివల్ల లద్దాక్ కు నమ్మకమైన విద్యుత్ సరఫరాకు వీలు ఏర్పడుతుంది. జమ్ముకాశ్మీర్కు విద్యుత్ సరఫరా చేయడానికి దీనిని లెహ్– అలుస్టెంగ్–శ్రీనగర్లైన్తో అనుసంధానం చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా713 కిలోమీట్లర ట్రాన్స్మిషన్ లైలు (480 కిలోమీటర్ల హెచ్.వి.డి.సి లైన్), మరో 5 జిడబ్ల్యు ఆమర్ధ్యం గల హెచ్విడిసిటెర్మినల్ లు ఒకటి పాంగ్ (లద్దాక్) మరొకటి కైతాల్ (హర్యానా) వద్ద ఏర్పాటవుతాయి.

లద్దాఖ్ యొక్క చెక్క పనితనానికి జిఐ ట్యాగ్ లభించినందుకు ప్రశంస ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

April 05th, 10:57 am

లద్దాఖ్ కు చెందిన చెక్క సంబంధి విశిష్టమైనటువంటి పనితనాని కి తనదైన తరహా ఒకటో జిఐ ట్యాగ్ దక్కినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి తో సమావేశమైన లద్దాఖ్ లెఫ్ టెనంట్ గవర్నర్ బ్రిగేడియర్ (రిటైర్ డ్) శ్రీ బి.డి.మిశ్రా

March 13th, 06:13 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో లద్దాఖ్ లెఫ్ టెనంట్ గవర్నర్ బ్రిగేడియర్ (రిటైర్ డ్) శ్రీ బి.డి. మిశ్రా న్యూ ఢిల్లీ లో ఈ రోజు న సమావేశమయ్యారు.

లద్దాఖ్‌ ప్రజల జీవిత సౌలభ్యం కోసం ఎంత శ్రమకైనా ఓరుస్తాం: ప్రధానమంత్రి

February 19th, 10:10 am

లద్దాఖ్‌ ప్రజలకు జీవిత సౌలభ్య కల్పనపై తమ నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పున‌రుద్ఘాటించారు.