ప్రధానమంత్రితో కిండ్రిల్ ఛైర్మన్, సీఈవో మార్టిన్ ష్రోటర్ భేటీ

August 21st, 09:50 pm

కిండ్రిల్ ఛైర్మన్, సీఈవో శ్రీ మార్టిన్ ష్రోటర్ ఇవాళ న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.