కెకె అనే పేరు తో ప్రజాదరణ కు పాత్రుడైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నాథ్మృతి కి సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
June 01st, 12:30 am
కెకె అనే పేరు తో ప్రజాదరణ కు పాత్రుడైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నాథ్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఆయన పాడిన పాట లు అన్ని వయోవర్గాల కు చెందిన ప్రజల భావన ల తాలూకు ఒక విస్తృత శ్రేణి ని ప్రతిబింబిస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.