హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఒడిశాలో రామేశ్వర్ నుంచి పరదీప్ వరకు కొత్త తీరప్రాంత రహదారిని నిర్మించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
June 03rd, 03:10 pm
ఒడిశాలో రెండు ప్యాకేజీల కింద మొత్తం 160.18 కి.మీల పొడవుతో రూ. 8300.79 కోట్ల మూలధన వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో (హెచ్ఏఎం) రామేశ్వర్ నుంచి పరదీప్ వరకు కొత్త తీరప్రాంత రహదారి నిర్మాణానికి ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది.