అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కీకో ఫుజిమోరిని అభినందించిన ప్రధానమంత్రి

July 04th, 01:54 pm

పెరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీమతి కీకో ఫుజిమోరికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్-పెరూ మధ్య గల దీర్ఘకాలిక, స్నేహపూర్వక సంబంధాలను ప్రస్తావిస్తూ... పలు రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.