ఈ నెల 14న పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి

March 12th, 05:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 14న పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రధానమంత్రి కోల్‌కతాలో దాదాపు రూ.18,680 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు.