నమ్మశక్యం కాని భక్తి! ప్రధానమంత్రి మోదీని కలవడానికి 14 సంవత్సరాలుగా హర్యానా వ్యక్తి చెప్పులు లేకుండా నడుస్తున్నాడు

April 14th, 06:04 pm

ఈరోజు యమునానగర్‌లో జరిగిన బహిరంగ సభలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్యానాలోని కైతాల్‌కు చెందిన శ్రీ రాంపాల్ కశ్యప్‌ను కలిశారు. పద్నాలుగు సంవత్సరాల క్రితం, శ్రీ కశ్యప్ ఒక ప్రతిజ్ఞ చేశారు - నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యే వరకు మరియు ఆయనను స్వయంగా కలిసే వరకు తాను పాదరక్షలు ధరించనని.

హర్యానాలోని కైతాల్ లో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు

October 12th, 05:09 pm

హర్యానాలోని కైతాల్ లో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు పీఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.

హర్యానాలోని కైతాల్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం

October 12th, 01:48 pm

హర్యానాలోని కైతాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు.