కబడ్డీ ప్రపంచ కప్-2025 కైవసంపై భారత మహిళల జట్టుకు ప్రధానమంత్రి అభినందన

November 24th, 08:11 pm

కబడ్డీ ప్రపంచ కప్-2025లో అద్భుత విజయంతో టైటిల్‌ కైవసం చేసుకున్న భారత మహిళల కబడ్డీ జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.