PM Modi prays at Somnath Mandir
March 02nd, 08:32 pm
The Prime Minister Shri Narendra Modi today paid visit to Somnath Temple in Gujarat after conclusion of Maha Kumbh in Prayagraj.జూలై 12న దియోఘర్, పాట్నాలను సందర్శించనున్న ప్రధానమంత్రి
July 09th, 09:35 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2022 జూలై 12న దియోఘర్, పాట్నాలను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు ప్రధానమంత్రి 16,000 కోట్ల రూపాయలకు పైగా విలువగల పలు అభివృద్ధి పనులకు దియోఘర్ లో శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 12.40 గంటలకు ప్రధానమంత్రి బాబావైద్యనాథ్ ఆలయాన్ని దర్శించి పూజలు చేయనున్నారు. బాబా వైద్యనాథ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రి పాట్నాలో బీహార్ శాసనసభ శతవార్షికోత్సవాలలో ప్రసంగిస్తారు.