జెఎమ్ఎమ్లంచగొండితనం కేసు లో సుప్రీం కోర్టు తీర్పు ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

March 04th, 01:52 pm

జెఎమ్ఎమ్ లంచగొండితనం కేసు లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.