గిరిజన గౌరవ దినోత్సవం సందర్భంగా దేవ్మోగ్రా మాత ఆలయంలో ప్రధానమంత్రి ప్రత్యేక పూజలు
November 15th, 02:58 pm
గిరిజన గౌరవ దినోత్సవం సందర్భంగా దేవ్మోగ్రా మాత ఆలయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సందర్శించారు. భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఈ రోజున గిరిజన గౌరవ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నేడు ఆయన 150వ జయంతి.