ఝార్‌ఖండ్ లోనిజామ్‌తాడా లో జరిగిన దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని తెలిపినప్రధాన మంత్రి

February 28th, 10:12 pm

ఝార్‌ఖండ్ లోని జామ్‌తాడా లో జరిగిన దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.