
2025-26 లో సవరించిన వడ్డీ రాయితీ పథకం (ఎంఐఎస్ఎస్) కొనసాగింపునకు కేబినెట్ ఆమోదం: ప్రస్తుత వడ్డీ రాయితీ 1.5% యథాతథం
May 28th, 03:45 pm
2025-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన వడ్డీ రాయితీ పథకం (ఎంఐఎస్ఎస్) కింద వడ్డీ రాయితీ (ఐఎస్) కొనసాగింపునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన నిధులు సమకూర్చేందుకూ ఆమోదం తెలిపింది.
రైతులకు స్వల్పకాలిక పంట రుణాలపై వడ్డీకి సంబంధించి ప్రభుత్వ ఆర్థిక సహాయానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
June 14th, 03:44 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2017-18 సంవత్సరానికి సంబంధించి రైతులకు ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ స్కీమ్ (ఐఎస్ఎస్)కు ఆమోదం తెలిపింది. ఇది వ్యవసాయదారులు కేవలం 4 శాతం వార్షిక వడ్డీకి రూ. 3 లక్షల వరకు ఒక ఏడాది వ్యవధిలో తిరిగి చెల్లించదగ్గ స్వల్పకాలిక పంట రుణాన్ని పొందేందుకు తోడ్పడనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 20,339 కోట్లను కేటాయించింది.
Social Media Corner - 5th July
July 05th, 07:56 pm